- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: కర్నాటక సీఎం యడియూరప్ప కరోనా నుంచి కోలుకున్నారు. బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రి నుంచి ఆయన సోమవారం విడుదల అయ్యారు. తాజాగా ఆయనకు మరోసారి కరోనా టెస్ట్ చేయగా.. నెగిటివ్ వచ్చినట్లు మణిపాల్ ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఇటీవల యడియూరప్పకు కరోనా టెస్ట్ చేయగా.. పాజిటివ్గా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన ఆసుపత్రిలో చేరారు. కాగా, కర్నాటక వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోంది. దీంతో రాజధాని బెంగళూరు నగరంలో ఇటీవల లాక్డౌన్ మరోసారి విధించిన సంగతి తెలిసిందే.
Next Story