- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఏపీ బ్యూరో: కర్నూలు జిల్లాలోని వీఆర్సీ గ్రౌండ్స్లో కరాటే మాస్టర్లు వినూత్నంగా ఆందోళన చేపట్టారు. కరోనా నేపథ్యంలో స్కూళ్లు మూతపడటం, క్లాసులు జరగకపోవడంతో పూటగడవక తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కరాటే ప్రదర్శనలు చేస్తూ నిరసనకు దిగారు. రాష్ట్ర ప్రభుత్వం తమని ఆదుకోవాలని కరాటే మాస్టర్లు విన్నవిస్తున్నారు.
Next Story