- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, సినిమా : బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ అప్ కమింగ్ ఫిల్మ్ ‘తలైవి’. ఈ నెల 23న విడుదల కానున్న సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది. కానీ త్వరలోనే ఈ చిత్రం ఓటీటీలో రిలీజ్ కానుందని రూమర్స్ స్ప్రెడ్ అవుతున్న నేపథ్యంలో ఫైర్ అయింది కంగన. ‘తలైవి’ ముమ్మాటికి థియేటర్స్లోనే విడుదల అవుతుందని క్లారిటీ ఇచ్చింది. తమిళ్, తెలుగు వెర్షన్ డిజిటల్ రైట్స్ అమెజాన్ సొంతం చేసుకోగా… హిందీ వెర్షన్ రైట్స్ నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుందని తెలిపింది.
థియేటర్లో సినిమా విడుదల కాకముందు ఓటీటీలో స్ట్రీమింగ్ కాదని స్పష్టం చేసింది. కావాలనే మూవీ మాఫియా ఇదంతా స్ప్రెడ్ చేస్తుందని ఆరోపించింది. ఇలాంటి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్న మీడియా సంస్థలపై స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చింది. ఈ క్రమంలో ఆలియా భట్ నటించిన ‘గంగూబాయి కతియావాడి’పై విమర్శనాస్త్రాలు సంధించింది. చిన్నపిల్లని గ్యాంగ్స్టర్గా చూపిస్తూ చేసిన సినిమా ట్రైలర్ బ్యాడ్ యాక్టింగ్, రాంగ్ కాస్టింగ్తో విమర్శలు ఎదుర్కొందని.. కావాలంటే ఆ సినిమా ఓటీటీలోకి వస్తుందని రాసుకోండని సలహా ఇచ్చింది. ఆలియాను తీసుకుని మిస్టేక్స్ చేశామని మేకర్స్