- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, కామారెడ్డి రూరల్ : గత ఐదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గోడ కూలి ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్రగాయాల పాలయ్యారు. వివరాల్లోకివెళితే.. కామారెడ్డి మండలం గర్గుల్ గ్రామానికి చెందిన నిమ్మ నర్సవ్వ (35) అనే మహిళ సోమవారం ఉదయం గోడ కూలడంతో ప్రమాదవశాత్తు శిథిలాల కింద చిక్కుకుని మృతి చెందింది. ఈ ఘటనలో ఆమె సోదరి స్వప్నకు తీవ్రగాయాలయ్యాయి. రోజు మాదిరిగానే ఉదయం లేచి ఇల్లు శుభ్రం చేసి కూర్చోగా ఒక్కసారిగా ఇంటిలోని గోడ కూలి మీద పడిందని స్థానికులు తెలిపారు. మృతురాలికి భర్త, కుమారుడు ఉన్నారు. గోడ కూలి మృతి చెందిన బాధితురాలి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Next Story