- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీజేపీ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు రూ. లక్ష విరాళం
<p>దిశ, నిజామాబాద్: కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు బీజేపీ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు బాణాల లక్ష్మారెడ్డి లక్ష రూపాయలు విరాళంగా ప్రకటించారు. ఈ మేరకు సంబంధిత చెక్కును రాష్ట్ర రోడ్డు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి అందజేశారు. మంత్రిని కలెక్టరేట్లో కలిసిన ఆయన మాచారెడ్డి మండలం అక్కాపూర్ గ్రామానికి చెందిన ముత్యాల లక్ష్మి నరసింహారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ చెక్కును ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ శరత్, అదనపు కలెక్టర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు. […]</p>

X
దిశ, నిజామాబాద్: కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు బీజేపీ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు బాణాల లక్ష్మారెడ్డి లక్ష రూపాయలు విరాళంగా ప్రకటించారు. ఈ మేరకు సంబంధిత చెక్కును రాష్ట్ర రోడ్డు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి అందజేశారు. మంత్రిని కలెక్టరేట్లో కలిసిన ఆయన మాచారెడ్డి మండలం అక్కాపూర్ గ్రామానికి చెందిన ముత్యాల లక్ష్మి నరసింహారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ చెక్కును ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ శరత్, అదనపు కలెక్టర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Tags kamareddy bjp president, banala laxma reddy, one lakh rupees donation, corona, virus, minister prashanth reddy, collector sharath
Next Story






