329 మందికి కళ్యాణలక్ష్మి చెక్కులు అందజేత..!

by  |
329 మందికి కళ్యాణలక్ష్మి చెక్కులు అందజేత..!
X

దిశ, నారాయణఖేడ్:

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గ పరిధిలోని నాగలిగిద్ద, మనూరు, నారాయణఖేడ్ మండలాల్లో 329 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి కళ్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మనూరు ఎంపీపీ జయశ్రీ మోహన్ రెడ్డి, మోతీభాయి, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి మాట్లాడుతూ.. పేద యువతుల వివాహాలకు సీఎం కేసీఆర్ ఒక పెద్ద అన్నలా కల్యాణ లక్ష్మి చెక్కులను అందిస్తున్నారని తెలిపారు.



Next Story

Most Viewed