- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ప్రతినిధి, కరీంనగర్: ప్రముఖ పుణ్య క్షేత్రమైన కాళేశ్వరంలో 15 రోజుల పాటు లాక్ డౌన్ విధించాలని నిర్ణయించారు. ఈ మేరకు గ్రామ సర్పంచ్ వసంత ఆలయ ఈఓకు లేఖ కూడా రాశారు. సెకండ్ వేవ్ తో గ్రామంలో 50 మంది వరకు కరోనా బాధితులు ఉన్నారని ఈ పరిస్థితుల్లో స్వీయ నిర్భందం పాటించక తప్పని సరి పరిస్థితి ఏర్పడిందన్నారు.
కంటైన్ మెంట్ జోన్ గా ఏర్పాటు చేసుకుని స్వీయ నిర్భందం పాటించక తప్పని పరిస్థితి తయారైందని సర్పంచ్ ఆ లేఖలో వివరించారు. ఇప్పటికే గోదావరి తీరంలో పూజలు చేయవద్దని బ్రాహ్మణ సంఘం, నాయి బ్రాహ్మణులు కూడా తమ విధులకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారన్నారు. ఈ నేపథ్యంలో కాళేశ్వరం ఆలయంలో కూడా 15 రోజుల పాటు పూజలు నిలిపివేసి, భక్తుల రాకపోకలు లేకుండా చూడాలని సర్పంచ్ వసంత కోరారు.
Next Story