కాళేశ్వరం కాలువకు గండి

by  |
కాళేశ్వరం కాలువకు గండి
X

దిశ ప్రతినిధి, నల్లగొండ: కాళేశ్వరం జలాలు సూర్యాపేట జిల్లాకు తరలించే డిస్ట్రిబ్యూటర్ మేజర్ 71 కాలువకు గండి పడింది. జాజిరెడ్డి గూడెం మండలం తిమ్మాపురం వద్ద ఈఘటన చోటుచేసుకుంది. సమాచారం తెలుసుకున్న మంత్రి జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్యే కిషోర్ కుమార్ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. యుద్ధప్రాతిపదికనా సహాయ చర్యలు చేపట్టారు.

Next Story

Most Viewed