- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఏపీ బ్యూరో: నేటి నుంచి కడప జిల్లాలో లాక్ డౌన్ ఆంక్షలు అమలులోకి వచ్చాయి. జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు నానాటికీ తీవ్రమవుతున్న నేపథ్యంలో నేటి నుంచి ఆంక్షలు అమలులోకి తెచ్చారు. ఈ ఉదయం నుంచి కడపలోని అన్ని రకాల దుకాణాలు, మాల్స్, హోటల్స్, ఫంక్షన్ హాల్స్లకు ఉదయం 6 నుంచి 11 గంటల వరకే అనుమతి ఉంటుందని కడప డీఎస్పీ సూర్యనారాయణ ప్రకటించారు.
అనవసరంగా ప్రజలెవరూ బయటికి రావద్దని హెచ్చరించారు. ప్రజలు తమకు కావాల్సిన నిత్యావసర వస్తువులను 11 గంటల లోపే కొనుగోలు చేయాలని సూచించారు. బయటికి వచ్చేటప్పుడు మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి అని తెలిపారు. లేనిచో చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Next Story