కరీంనగర్ డీసీసీ ప్రెసిడెంట్‌గా కవ్వంపల్లి!

by  |
కరీంనగర్ డీసీసీ ప్రెసిడెంట్‌గా కవ్వంపల్లి!
X

దిశ, కరీంనగర్: కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఇన్‌చార్జ్‌ అధ్యక్షునిగా డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణను నియామకమయ్యారు. ఇందుకు సంబంధించి టీపీసీసీ చీఫ్ ఉత్తం కుమార్ రెడ్డి ఓ లేఖ విడుదల చేశారు. మానకొండూరుకు చెందిన కవ్వంపల్లికి తాత్కాలిక బాధ్యతలు అప్పగిస్తున్నామని ఆ లేఖలో పేర్కొన్నారు. అలాగే కరీంనగర్ సిటీ అధ్యక్షునిగా కోమటిరెడ్డి నరేందర్ రెడ్డికి ఇన్‌చార్జ్‌ బాధ్యతలను అప్పగిస్తూ లేఖ విడుదల చేశారు.

Next Story

Most Viewed