జస్ట్ మిస్.. ప్రాణాలు దక్కించుకున్న బైకర్

by  |
జస్ట్ మిస్.. ప్రాణాలు దక్కించుకున్న బైకర్
X

దిశ, వెబ్‌డెస్క్ : మధ్యప్రదేశ్‌లో తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు ఓ వ్యక్తి. వివరాల ప్రకారం.. డాటియా జిల్లా పీతాంబర పట్టణంలో ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్న ఓ వాహనం వాటర్ ట్యాంక్‌ను ఢీకొట్టింది. ఈ క్రమంలో ఒక్కసారిగా ట్యాంక్ కుప్పకూలింది. అదే సమయంలో బైక్ మీద వెళ్తున్న వారిపై ట్యాంక్ పడిపోయింది. దీంతో బైకర్ బైకును వదిలిపెట్టి పరుగులు తీశాడు. తృటిలో పెను ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.



Next Story

Most Viewed