- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : మధ్యప్రదేశ్లో తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు ఓ వ్యక్తి. వివరాల ప్రకారం.. డాటియా జిల్లా పీతాంబర పట్టణంలో ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్న ఓ వాహనం వాటర్ ట్యాంక్ను ఢీకొట్టింది. ఈ క్రమంలో ఒక్కసారిగా ట్యాంక్ కుప్పకూలింది. అదే సమయంలో బైక్ మీద వెళ్తున్న వారిపై ట్యాంక్ పడిపోయింది. దీంతో బైకర్ బైకును వదిలిపెట్టి పరుగులు తీశాడు. తృటిలో పెను ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
एमपी के दतिया में पीतांबरा पीठ के सामने बनी बारादरी ट्रैक्टर की टक्कर में ज़मीन पर आ गिरी, मलबे के चपेट में आने से लोग बाल बाल बचे. ट्रैक्टर अवैध बालू ढो रहा था pic.twitter.com/o8kZfLhm2H
— Ganesh Thakur (@7_ganesh) May 25, 2021
Next Story