- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, చేవెళ్ల : జూనియర్ ఎన్టీఆర్ శుక్రవారం భూమి కొనుగోలు నిమిత్తం శంకర్పల్లి తహసీల్దార్ కార్యాలయానికి విచ్చేశారు. శంకర్పల్లి మండలం గోపులారం గ్రామ పరిధిలో గల ఫిలిం బోర్డ్ డైరెక్టర్ నుంచి ఆరు ఎకరాల భూమి కొనుగోలు చేశారు.
భూమి రిజిస్ట్రేషన్ కోసం తహసీల్దార్ కార్యాలయంలో అరగంటసేపు గడిపారు. అనంతరం అభిమానులు సెల్ఫీలు దిగడానికి పోటీపడ్డారు. తన వ్యక్తిగత పని మీద వచ్చానని అంతకుమించి తాను ఏమీ మాట్లాడబోనని స్పష్టం చేశారు.
Next Story