- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: నెల్లూరు గవర్నమెంట్ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్లు నిధులు బహిష్కరించి ఆందోళన చేపట్టారు. ఎంసీఐ రిజిస్ట్రేషన్ కోసం గత కొంత కాలం నుంచి డిమాండ్ చేస్తున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ మెడికల్ కాలేజీ ఎదుట రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఎంసీఐ రిజిస్ట్రేషన్ లేకపోతే.. మెడిసిన్ చదువుకున్నా ప్రయోజనం ఉండదని జూనియర్ డాక్టర్లు వాపోయారు.
Next Story