- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఖమ్మం టౌన్ : ఎమ్మార్వో కార్యాలయానికి వెళ్లిన ఓ మహిళకు ఘోర అవమానం జరిగింది. ఖమ్మం నగరానికి చెందిన ఉషా అనే మహిళ కులధృవీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసుకుంది. తన కుమార్తె బాస్కెట్ బాల్ క్రీడాకారిణి కావడంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునేందుకు కుల ధృవీకరణ పత్రం కోసం గత నెల రోజులుగా కార్యాలయం చుట్టూ తిరుగుతుంది.
శనివారం ఆ మహిళ తహశీల్దార్ కార్యాలయంలోని జూనియర్ అసిస్టెంట్ను అత్యవసరమై అడుగగా ఆమెను మహిళ అని చూడకుండా ఆ అధికారి పరుష పదజాలంతో ధూషించాడు. దీంతో మహిళ ఏమి చేయాలో తెలియక కన్నీటి పర్యంతమైంది. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సదరు అధికారిపై చర్యలు తీసుకోవడానికి ఉన్నతాధికారులు రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తోంది.
Next Story