పండగ రోజున విషాదం.. కరోనాతో జర్నలిస్ట్ మృతి

by Shyam |

<p>దిశ, కరీంనగర్ : ఉగాది పర్వదినం రోజున ఓ జర్నలిస్టు కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. కరీంనగర్ జిల్లాకు చెందిన జర్నలిస్ట్ జయప్రకాష్(జేపీ) కరోనాతో మృతి చెందారు. గత 15 రోజులుగా చికిత్స పొందుతూ సీనియర్ జర్నలిస్ట్ మంగళవారం తుదిశ్వాస విడిచారు. జేపీ పలు మీడియా సంస్థల్లో పని చేశారు. ఆయన మృతి పట్ల పలువురు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. &nbsp;</p>

పండగ రోజున విషాదం.. కరోనాతో జర్నలిస్ట్ మృతి
X

దిశ, కరీంనగర్ : ఉగాది పర్వదినం రోజున ఓ జర్నలిస్టు కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. కరీంనగర్ జిల్లాకు చెందిన జర్నలిస్ట్ జయప్రకాష్(జేపీ) కరోనాతో మృతి చెందారు. గత 15 రోజులుగా చికిత్స పొందుతూ సీనియర్ జర్నలిస్ట్ మంగళవారం తుదిశ్వాస విడిచారు. జేపీ పలు మీడియా సంస్థల్లో పని చేశారు. ఆయన మృతి పట్ల పలువురు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.

Next Story