పదో తరగతి అర్హతతో పోస్ట్ ఆఫీసులో ఉద్యోగ నియామకాలు

by Disha Web Desk 17 |
పదో తరగతి అర్హతతో పోస్ట్ ఆఫీసులో ఉద్యోగ నియామకాలు
X

దిశ, కెరీర్: పోస్ట్ ఆఫీసులో ఉద్యోగాల భర్తీకి మరో జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. పదో తరగతి పాసైన వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. గ్రామీణ డాక్ సేవక్ పోస్టులతో పాటు ఇతర పోస్టుల్ని కూడా భర్తీ చేస్తోంది

పోస్టుల వివరాలు:

మొత్తం ఖాళీలు 58

చెన్నై సిటీ రీజియన్ 6

సెంట్రల్ రీజియన్ 9

చెన్నైలోని మెయిల్ మోటార్ సర్వీస్ 25

సదరన్ రీజియన్ 3

వెస్టర్న్ రీజియన్‌ 15

అర్హత: 10వ తరగతి పాస్ కావాలి. హెవీ మోటార్ వెహికల్, లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ తప్పనిసరి.

డ్రైవింగ్‌లో మూడేళ్ల అనుభవం ఉండాలి. మోటార్ మెకానిజం తెలిసి ఉండాలి.

వయస్సు:18 ఏళ్ల నుంచి 27 ఏళ్ల లోపు. ఎస్‌సీ, ఎస్‌టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది.

ఎంపిక: రాత పరీక్ష లేదా స్కిల్ టెస్ట్

వేతనం: ఎంపికైనవారికి ఏడో పే కమిషన్‌లోనే లెవెల్ 2 పే స్కేల్ వర్తిస్తుంది. రూ.19,900 బేసిక్ వేతనంతో మొత్తం రూ.63,200 వేతనం లభిస్తుంది.

దరఖాస్తు: ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు పంపాలి.

అడ్రస్: The Manager, Mail Motor Service, Chennai, Tamil Nadu.

చివరి తేదీ- 2023 మార్చి 31 సాయంత్రం 5 గంటలు

వెబ్‌సైట్: https://www.indiapost.gov.in

Next Story

Most Viewed