- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, తెలంగాణ బ్యూరో : కరోనా వ్యాధితో హోం ఐసోలేషన్లో ఉన్నవారికి జేఎన్టీయూ సిబ్బంది కొవిడ్ కిట్లను పంపిణీ చేసింది. ఈ కిట్లను మొదటగా సైబరాబాద్ సీపీ సజ్జనార్కు అందించి ప్రారంభించారు. ప్రాథమిక దశలోనే వ్యాధికి సరైన చికిత్సలు చేపడితే వ్యాధి నయం చేసుకోవచ్చని జేఎన్టీయూ రిజిస్ట్రర్ మంజూర్ హుస్సెన్ సూచించారు. కొవిడ్ చికిత్సకు అవసరమైన డోక్సిసైక్లిన్, పారసిటమాల్, విటమిన్ సీ, మల్టీ విటమిన్, లెవోసిటిరైజన్, రాంటాడిన్, విటమిన్ డి, మిథైల్ప్రెడ్నిసొలోన్ మందులను అందించారు. వీటితో పాటు అవసరమైన శానిటైజర్లను, మాస్క్లను కూడా కొవిడ్ కిట్లతో కలిపి పంపిణీ చేపట్టారు.
Next Story