- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : రిలయన్స్ ఇండస్ట్రీస్ 44వ వార్షిక సర్వసభ్య సమావేశంలో చైర్మన్ ముకేశ్ అంబానీ కీలక ప్రకటన చేశారు. గూగుల్, జియో సంయుక్తంగా జియోఫోన్ నెక్ట్స్అ నే స్మార్ట్ఫోన్ను అభివృద్ధి చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ స్మార్ట్ ఫోన్ సెప్టెంబర్ 10వ తేదీ నాటికి మార్కెట్లోకి వస్తుందని తెలిపారు. ఆండ్రాయిడ్వెర్షన్ ఓఎస్తో గూగుల్, జియో అప్లికేషన్స్ అన్నీ పనిచేసేలా ఫోన్ను రూపొందిస్తున్నట్టు పేర్కొన్నారు. జియోఫోన్ నెక్ట్స్ భవిష్యత్తులో భారత్లోనే కాదు.. ప్రపంచంలోనే అత్యంత తక్కువ ధరకే లభించే స్మార్ట్ ఫోన్గా నిలుస్తుందని అంబానీ వెల్లడించారు.
జియో ఫోన్నెక్ట్స్ ఫీచర్స్ ఇవే..
– వాయిస్ అసిస్టెంట్.
– రియాలిటీ ఫిల్టర్స్తో స్మార్ట్ కెమెరా.
– లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్.
Next Story