- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : ఆప్ఘన్లోని కాందాహార్లో మరోసారి ఆత్మాహుతి దాడి చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందిగా, మరో 15 మంది తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. శుక్రవారం కాందాహార్లోని మసీదులో ఈ బాంబు దాడి జరిగినట్లు తాలిబన్లు ప్రకటించారు.
అయితే, ఈ దాడి ఎవరు చేశారనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. ఉగ్రవాద సంస్థలు ఏవీ కూడా ఈ దాడికి తామే కారణమని ప్రకటించుకోలేదు. ఇదిలా ఉండగా, ఈ దారుణానికి ఒడిగట్టింది ఐసిస్ ఉగ్రవాదులేనని తాలిబన్లు అనుమానిస్తున్నారు. కాగా, ఇటీవల ఐసిస్ ఉగ్రవాదులను ఏరివేయాలని తాలిబన్ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.
Next Story