నాలుగు సార్లు జేఈఈ పరీక్షలు

by  |
నాలుగు సార్లు జేఈఈ పరీక్షలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఇంజనీరింగ్, అర్కిటెక్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్‌డ్ పరీక్షలను నాలుగు సార్లు నిర్వహించనున్నారు. విద్యార్థుల సౌలభ్యం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర విద్యాశాఖ ప్రకటించింది. 2021 ఫిబ్రవరి నుంచి మే వరకూ నెలకొకసారి నాలుగు సార్లు పరీక్ష నిర్వహించనున్నారు. విద్యార్థుల ఇష్టప్రకారం సెలెక్టెడ్ సబ్జెక్టులు గానీ లేదా అన్ని సబ్జెక్టులు ఒకేసారి కూడా రాసేందుకు అవకాశం కల్పించారు.



Next Story