- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ,వెబ్డెస్క్: జేఈఈ మెయిన్-2021 ఆన్ లైన్ దరఖాస్తు గడువును ఈ నెల 23వరకు పొడగించినట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) తెలిపింది. రుసుము చెల్లించేందుకు విద్యార్థులకు ఈ నెల 24వరకు అవకాశం ఇస్తున్నట్టు ఎన్టీఏ వెల్లడించింది. ఈ నెల 27 నుంచి 30 వరకు దరఖాస్తుల్లో సవరణలకు అవకాశం ఇస్తున్నట్టు పేర్కొంది. ఫిబ్రవరి రెండో వారంలో అడ్మిట్ కార్డులను జారీ చేయనున్నట్టు చెప్పింది. మొదటి సెషన్ పరీక్షలను ఫిబ్రవరి 23,24,25,26 తేదిల్లో నిర్వహించనున్నట్టు తెలిపింది. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎన్టీఏ కోరింది.
Next Story