- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ,వెబ్డెస్క్: సేవ్ తాడి పత్రి నినాదం ప్రజల్లోకి బలంగా వెళ్లిందని జేపీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఏపీ లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తాడిపత్రి నియోజకవర్గంలో జేసీ ప్రభాకర్ రెడ్డి విజయం సాధించారు. తాడిపత్రి మున్సిపల్ లో మొత్తం 36వార్డ్ లలో టీడీపీ 18, వైసీపీ 16, ఇతరులు 2 స్థానాల్ని కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాయకులు ఓటమి భయంతో ఏసీ రూముల్లో కూర్చున్నారని ఎద్దేవా చేశారు. అలాంటి నాయకులను చంద్రబాబు మార్చాలని జేసీ ప్రభాకర్ రెడ్డి సూచించారు.
Next Story