- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ప్రెషర్ బాంబు పేలి జవాన్కు గాయాలు
by Sridhar Babu |

X
దిశ, భద్రాచలం : ఛత్తీస్గఢ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లాలో మందుపాతర పేలిన ఘటనలో ఓ జవాన్ గాయపడ్డారు. సోన్పూర్ రోడ్డు మార్గం కుందల సమీపంలో రహదారి పక్కన కూంబింగ్ పోలీసుల లక్ష్యంగా మావోయిస్టులు అమర్చిన ప్రెషర్ బాంబును గమనించక ఓ జవాన్ దాన్ని తొక్కడంతో అది పేలినట్లు సమాచారం. ఆ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు ఉన్నట్లుగా అందిన సమాచారం మేరకు భద్రతా బలగాలు గాలింపు చర్యలకు వెళ్ళిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో గాయపడిన జవాన్ని హుటాహుటిన చికిత్స నిమిత్తం జిల్లా అసుపత్రికి తరలించారు. ఈ ఘటనని ఏఎస్పీ నీరజ్ చంద్రకర్ ధృవీకరించారు.
Next Story