- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, అచ్చంపేట: నాగర్ కర్నూలు జిల్లాలోని అచ్చంపేట పట్టణంలో గతవారం రోజులుగా లాక్డౌన్ కొనసాగుతోంది. మంగళవారం ఉదయం 6 గంటలకు నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రజలు తమకు కావాల్సిన వస్తువులను కొనుగోలు చేసుకోవాలని అచ్చంపేట సీఐ రామకృష్ణ సూచించారు. వ్యాపారస్తులు కూడా మధ్యాహ్నం తర్వాత ఎవరూ దుకాణాలను తెరవకూడదన్నారు.
ద్విచక్ర వాహనదారులు ఒక్కరు మాత్రమే వెళ్లాలని, కార్లల్లో ఇద్దరికి మించి ఎక్కుమ మంది ప్రయాణం చేయకూడదని సీఐ స్పష్టంచేశారు. ప్రతిఒక్కరూ తప్పకుండా మాస్కులు ధరించాలని పిలుపునిచ్చారు. అచ్చంపేట పట్టణానికి చెందిన ఎవరూ కూడా మధ్యాహ్నం తర్వాత బయటికి వెళ్లకుండా ఇంటికే పరిమితం కావాలని ఆయన కోరారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై తగు చర్యలు తీసుకుంటామని సీఐ రామకృష్ణ హెచ్చరించారు.
Next Story