- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: నివర్ తుఫాన్ కారణంగా పంటనష్టపోయిన రైతులకు తక్షణమే రూ.10 వేల ఆర్థిక సాయం, అనంతరం పూర్తి పరిహారంగా రూ.35 వేలు అందజేయాలని జనసేన అధినేత పనవ్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. అయితే దీనిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో రైతులకు అండగా నిలిచేందుకు సోమవారం హైదరాబాద్లోని ఆయన నివాసంలో దీక్ష చేపట్టారు. అంతేగాకుండా జనసేనాని పిలుపు అందుకొని, రాష్ట్రవ్యాప్తంగా జనసైనికులు తమ నిరసనలు తెలిపారు.
Next Story