- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలో జనసేన నేత నాదేండ్ల మనోహర్ ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా కొల్లిపర మండలం హనుమాన్పాలెంలో రైతులతో మాట్లాడారు. అనంతరం పంటనష్టం వివరాలు తెలుసుకున్నారు. కాగా ఏపీలో గతకొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల భారీగా పంటనష్టం జరిగిన విషయం తెలిసిందే.
Next Story