తెనాలిలో పర్యటించిన నాదేండ్ల మనోహర్

by  |
తెనాలిలో పర్యటించిన నాదేండ్ల మనోహర్
X

దిశ, వెబ్‌డెస్క్: గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలో జనసేన నేత నాదేండ్ల మనోహర్ ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా కొల్లిపర మండలం హనుమాన్‌పాలెంలో రైతులతో మాట్లాడారు. అనంతరం పంటనష్టం వివరాలు తెలుసుకున్నారు. కాగా ఏపీలో గతకొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల భారీగా పంటనష్టం జరిగిన విషయం తెలిసిందే.


Next Story

Most Viewed