సాగర్ ఉపఎన్నికను అలాగే జరపాలి : జానారెడ్డి

by  |
సాగర్ ఉపఎన్నికను అలాగే జరపాలి : జానారెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్ : ఓటర్లను ప్రలోభ పెట్టకుండా నాగర్జునసాగర్ ఉపఎన్నికను నిష్పక్షపాతంగా జరపాలని కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి ఎన్నికల అధికారులకు సూచించారు. నిడమనూరులో నామినేషన్ వేసిన ఆయన.. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ ఉపఎన్నికలో ప్రజాభిప్రాయాన్ని స్వీకరించాలని.. వారిని భయభ్రాంతులకు గురి చేసే విధంగా నేతలు ప్రచారం చేయొద్దన్నారు. ముఖ్యంగా ఎన్నికల అధికారులు, పోలీసులు నిబంధనల ప్రకారం నడుచుకోవాలని చెప్పారు.

Next Story

Most Viewed