- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : ఓటర్లను ప్రలోభ పెట్టకుండా నాగర్జునసాగర్ ఉపఎన్నికను నిష్పక్షపాతంగా జరపాలని కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి ఎన్నికల అధికారులకు సూచించారు. నిడమనూరులో నామినేషన్ వేసిన ఆయన.. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ ఉపఎన్నికలో ప్రజాభిప్రాయాన్ని స్వీకరించాలని.. వారిని భయభ్రాంతులకు గురి చేసే విధంగా నేతలు ప్రచారం చేయొద్దన్నారు. ముఖ్యంగా ఎన్నికల అధికారులు, పోలీసులు నిబంధనల ప్రకారం నడుచుకోవాలని చెప్పారు.
Next Story