- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మర్కజ్కు వెళ్లిన జనగామ వాసికి కరోనా
<p>దిశ, వరంగల్: ఢిల్లీ మర్కజ్ ప్రార్థనలకు వెళ్లొచ్చిన జనగామ జిల్లా వాసికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ వ్యక్తి జనగామ జిల్లా నర్మెట మండలం వెల్దండకు చెందిన ఖాజాగా అధికారులు గుర్తించారు. మరో ఇద్దరికి రిపోర్టులో నెగిటివ్ వచ్చినట్టు కలెక్టర్ నిఖిల వెల్లడించారు. ఈ ముగ్గురు గత నెల జనగామ నుంచి ఢిల్లీలో జరిగిన మర్కజ్ సభకు వెళ్లి వచ్చారు. మూడు రోజుల కిందట వారిని గుర్తించి రక్త నమూనాలు సేకరించి హైదరాబాద్కు పంపించగా ఈ […]</p>
దిశ, వరంగల్: ఢిల్లీ మర్కజ్ ప్రార్థనలకు వెళ్లొచ్చిన జనగామ జిల్లా వాసికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ వ్యక్తి జనగామ జిల్లా నర్మెట మండలం వెల్దండకు చెందిన ఖాజాగా అధికారులు గుర్తించారు. మరో ఇద్దరికి రిపోర్టులో నెగిటివ్ వచ్చినట్టు కలెక్టర్ నిఖిల వెల్లడించారు. ఈ ముగ్గురు గత నెల జనగామ నుంచి ఢిల్లీలో జరిగిన మర్కజ్ సభకు వెళ్లి వచ్చారు. మూడు రోజుల కిందట వారిని గుర్తించి రక్త నమూనాలు సేకరించి హైదరాబాద్కు పంపించగా ఈ విషయం బయట పడింది. అయితే పాజిటివ్ వచ్చిన వ్యక్తి ఎక్కడెక్కడ తిరిగాడు, ఎవరెవరిని కలిశాడు అనే కోణంలో అధికారులు విచారిస్తున్నట్టు తెలుస్తోంది.
Tags : corona positive, jangaon dist, collector nikhila
Next Story






