- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వరంగల్: ఢిల్లీ మర్కజ్ ప్రార్థనలకు వెళ్లొచ్చిన జనగామ జిల్లా వాసికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ వ్యక్తి జనగామ జిల్లా నర్మెట మండలం వెల్దండకు చెందిన ఖాజాగా అధికారులు గుర్తించారు. మరో ఇద్దరికి రిపోర్టులో నెగిటివ్ వచ్చినట్టు కలెక్టర్ నిఖిల వెల్లడించారు. ఈ ముగ్గురు గత నెల జనగామ నుంచి ఢిల్లీలో జరిగిన మర్కజ్ సభకు వెళ్లి వచ్చారు. మూడు రోజుల కిందట వారిని గుర్తించి రక్త నమూనాలు సేకరించి హైదరాబాద్కు పంపించగా ఈ విషయం బయట పడింది. అయితే పాజిటివ్ వచ్చిన వ్యక్తి ఎక్కడెక్కడ తిరిగాడు, ఎవరెవరిని కలిశాడు అనే కోణంలో అధికారులు విచారిస్తున్నట్టు తెలుస్తోంది.
Tags : corona positive, jangaon dist, collector nikhila
Next Story