- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
ఏపీలో కొత్త పరిశ్రమల ఏర్పాటు ఏమోగాని.. ఉన్న పరిశ్రమలు తరలిపోతున్నాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు. పరిశ్రమల స్థాపనకు సానుకూల పరిస్థితులు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. అనంతపురం నుంచి కియా మోటర్స్ తరలిపోతుందన్న వార్త విని షాక్ అయినట్లు పవన్ తెలిపారు. ఈ మేరకు పవన్ పేరిట జనసేన పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. కియా వెళ్లిపోతుందంటూ ‘రాయిటర్స్’ లో వచ్చిన కథనం అషామాషీకాదన్నారు. విశాఖలో మిలీనియం టవర్స్ నుంచి సాఫ్ట్వేర్ సంస్థలను ఖాళీ చేయించడంతో ఆ రంగంపై పెను ప్రభావం చూపుతుందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకొని పరిశ్రమల స్థాపనకు కృషి చేయాలని పవన్ సూచించారు.
Next Story