- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కొండచరియ విరిగిపడి ఐదుగురు మృతి
<p>దిశ, వెబ్ డెస్క్: ఇంటిపై కొండ చరియ విరిగిపడి ఐదుగురు మృతి చెందిన ఘటన జమ్మూకాశ్మీర్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. ఉధమ్పూర్ జిల్లాలోని బర్మాన్ అనే ఊరిలో ఓ ఇంటిపై కొండచరియ విరిగిపడింది. ఆ సమయంలో ఇంట్లో ఉన్న ఐదుగురు మృతి చెందారు. ఒకరు గాయపడ్డారు. మృతిచెందినవారిలో నలుగురు చిన్నారులున్నారు. స్థానికులు, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కొండచరియ కింద చిక్కుకున్న మృతదేహాలను వెలికి తీశారు. గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: ఇంటిపై కొండ చరియ విరిగిపడి ఐదుగురు మృతి చెందిన ఘటన జమ్మూకాశ్మీర్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. ఉధమ్పూర్ జిల్లాలోని బర్మాన్ అనే ఊరిలో ఓ ఇంటిపై కొండచరియ విరిగిపడింది. ఆ సమయంలో ఇంట్లో ఉన్న ఐదుగురు మృతి చెందారు. ఒకరు గాయపడ్డారు. మృతిచెందినవారిలో నలుగురు చిన్నారులున్నారు. స్థానికులు, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కొండచరియ కింద చిక్కుకున్న మృతదేహాలను వెలికి తీశారు. గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు.
Next Story






