మార్చి3 నుంచి జమ్ముకశ్మీర్‌లో పంచాయతీ ఎన్నికలు

by  |
మార్చి3 నుంచి జమ్ముకశ్మీర్‌లో పంచాయతీ ఎన్నికలు
X

జమ్ముకశ్మీర్‌లో పంచాయతీ ఎన్నికలకు ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 1011 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు తాజాగా ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తంగా 8 దశల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. మార్చి3న మొదటి దశ ఎన్నికలు ప్రారంభం కానున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.

Next Story