ఎంపీడీవో ఆత్మహత్యాయత్నం

by Batti.Sumithra |

<p>దిశ, వెబ్‌డెస్క్: నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి ఎంపీడీవో భారతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడారు. బదిలీ విషయంలో తీవ్ర మనస్థాపానకి గురైన భారతి పురుగుల మందు తాగేశారు. హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.</p>

ఎంపీడీవో ఆత్మహత్యాయత్నం
X

దిశ, వెబ్‌డెస్క్: నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి ఎంపీడీవో భారతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడారు. బదిలీ విషయంలో తీవ్ర మనస్థాపానకి గురైన భారతి పురుగుల మందు తాగేశారు. హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Next Story