- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ,వీణవంక: జగిత్యాల జిల్లా కోరుట్ల మండలానికి చెందిన బండి సాయి అనే యువకుడు ఈటల రాజేందర్ గెలవాలని సైకిల్ యాత్ర చేస్తున్నట్టు చెప్పాడు. ఈ క్రమంలో ఆయన దిశతో మాట్లాడుతూ.. మాజీ మంత్రి ,బీజేపీ నేత ఈటల రాజేందర్ పై భూ కబ్జా ఆరోపణలు చేసి అన్యాయంగా మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేశారన్నారు. ఈటెల రాజేందర్ పై చేసిన ఏ ఒక్క ఆరోపణ కూడా కోర్టులో నిలువలేదని హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు ఆలోచించి ధర్మం వైపు ఉండి ఈటల గెలుపునకు కృషి చేయాలని కోరాడు.
Next Story