- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీపీసీసీ రేసులో తాను ఉన్నట్లు బహిరంగంగా ప్రకటించారు. కుంతియాను కలిసి.. తనకు టీపీసీసీ పదవి ఇవ్వాలని కోరినట్లు జగ్గారెడ్డి వెల్లడించారు. ఈ నెలాఖరులోగా సోనియా, రాహుల్ గాంధీలతో భేటీ అవుతానన్నారు. ప్రజలు ఇప్పుడిప్పుడే కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారని ఆయన తెలిపారు. పార్టీలో నేతలు, కార్యకర్తలు అందరూ కలిసి పనిచేస్తే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందన్నారు.
Next Story