మాజీ ఏజీ మృతి బాధాకరం: జగన్

by  |
మాజీ ఏజీ మృతి బాధాకరం: జగన్
X

దిశ, ఏపీ బ్యూరో: ప్రముఖ న్యాయవాది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ అడ్వొకేట్ జనరల్ ఎస్ రామచంద్రరావు మరణం బాధాకరమని సీఎం వై ఎస్ జగన్ విచారం వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో ఎన్నో సంచలన కేసులను ఆయన వాదించారు. యువ న్యాయవాదులకు దిశానిర్దేశం చేసే రామచంద్రరావు మృతి తీరని లోటని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.



Next Story

Most Viewed