- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించింది ఎన్టీఆర్ తర్వాత సీఎం జగనేనని మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించారు. సోమవారం విజయవాడలో ఇటీవల ఎంపికైన కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్ల అభినందన సభలో మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ నాడు ఎన్టీఆర్ వెనుక బీసీలు నడిస్తే నేడు జగన్తో అడుగేస్తున్నట్లు చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో 56బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వాటికి కార్యవర్గాలను నియమించిన ఘనత సీఎం జగన్దేనని తెలిపారు.
Next Story