- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, హైదరాబాద్: కూకట్ పల్లిలో పోలింగ్ బూత్ వద్ద జగద్గిరి గుట్ట సీఐ వీరంగం సృష్టించారు. ధీనబంధు కాలనీలో పోలింగ్ బూత్ టేబుల్లను ఆయన బూటు కాళ్లతో తన్నారు. ఇప్పుడు ఆ విషయం వివాదాస్పదంగా మారింది. బీజేపీ కార్యకర్తలను ఆయన దూషించడంతో వారు ఆందోళనకు దిగారు. టీఆర్ఎస్ పార్టీకి పోలీసులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారంటూ బీజేపీ నాయకులు ఆందోళన నిర్వహించారు.
Next Story