- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: కర్నూలు జిల్లాలో క్షుద్రపూజలు కలకలం రేపుతోంది. జిల్లా కేంద్రంలోని హైస్కూల్ స్టేడియంలో గుర్తుతెలియని వ్యక్తులు ముగ్గులు, దీపాలు వెలిగించారు. అంతేగాకుండా నిమ్మకాయలు, పసుపు, కుంకుమ వేయడంతో క్షుద్రపూజలు చేసినట్టు గురువారం అటుగా వెళ్లిన స్థానికులు గుర్తించారు. దీంతో పిల్లలను బడికి పంపేందుకు తల్లిదండ్రులు జంకుతున్నారు. స్థానికుల సాయంతో సమాచారం అందకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story