- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, తెలంగాణ బ్యూరో: కరోనా కేసులు పెరుగుతున్న కానీ వ్యాధి తీవ్రత ఎక్కువగా లేదని మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. గత కొద్దిరోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుందన్నారు. అదేవిధంగా ఇన్ పేషంట్ల సంఖ్య పెరుగుతున్నా.. వ్యాధి తీవ్రత ఎక్కువ లేదని అసెంబ్లీలో ప్రకటించారు.
చికిత్సకి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని వైద్యఆరోగ్యశాఖని ఆదేశించమన్నారు. అలాగే కరోనా పరీక్షల సంఖ్య పెంచాలని, కరోనా పాజిటివ్ వచ్చిన వారిలో వైరస్ తీవ్రత ఏ స్థాయిలో ఉందో నివేదిక సమర్పించాలని ఆదేశించినట్లు చెప్పారు. భవిష్యత్తు ఏర్పాట్లపై ప్రణాళిక సిద్ధం చేసి ప్రకటిస్తామన్నారు. కరోనా కేసులు పెరుగుతున్నాయన్న ఆందోళన నేపథ్యంలో పరిస్థితి ఎలా ఉందంటూ మంత్రి ఈటల రాజేందర్ ను అసెంబ్లీలో పలువురు ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు ఆయన పైవిధంగా సమాధానం ఇచ్చారు.
Next Story