- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: రాగల రెండు రోజుల్లో రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు కురవనున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. నైరుతి రుతు పవనాలు విస్తరిస్తున్న నేపథ్యంలో నేడు, రేపు రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొన్నది. కాగా, మంగళవారం హైదరాబాద్, వికారాబాద్, పెద్దపల్లి, కరీంనగర్ సహా పలు జిల్లాల్లో వర్షం కురిసింది. అత్యధికంగా రామగుండంలో 72.8 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.
Next Story