- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : గల్ఫ్ కంట్రీస్లో కార్మికుల వేతనాలను 30 నుంచి 50 శాతం తగ్గించడంపై తెలంగాణ మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తప్పుబట్టారు. ఈ నిర్ణయం లక్షల మంది తెలంగాణ కార్మికులపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు.
కరోనా వలన దేశంలో విధించిన లాక్ డౌన్ వలన ఇప్పటికే చాలా మంది కూలీలు వేతనాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. ఈ విషయంపై కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ చర్యలు చేపట్టాలని ట్విట్టర్ ద్వారా మంత్రి కేటీఆర్ కోరారు.
Next Story