- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, మెదక్: సంగారెడ్డి జిల్లాలోని వివిధ ప్రాంతాలలో రైతులు పండించిన వ్యవసాయ ఉత్పత్తులను రవాణా చేసుకునేందుకు అవసరమైన పాసులు జారీ చేస్తామని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎం.హనుమంతరావు తెలిపారు. జిల్లా పరిధిలో గల ఆయా ప్రాంతాలకు చెందిన రైతులు తమ వ్వవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లభించే చోటుకు రవాణా చేసుకోవడం కోసం అవసరమైన రవాణా పాసుల గురించి సంబంధిత స్థానిక రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ను సంప్రదించాలని కలెక్టర్ హనుమంతరావు స్పష్టం చేశారు. లాక్డౌన్ సమయంలో ప్రభుత్వం ప్రత్యేక సడలింపు చేసి జారీ చేస్తున్న వ్యవసాయ ఉత్పత్తుల రవాణా పాసులను అర్హులైన రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్కు హనుమంతరావు సూచించారు.
Tags; Issuing passes, transport, agricultural, produce, medak, collector
Next Story