- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: తిరుమల శ్రీవారిని ఇస్రో శాస్త్రవేత్తలు దర్శించుకున్నారు. బుధవారం ఉదయం విఐపీ విరామ సమయంలో పీఎస్ఎల్వీ సీ -50 నమూనా రాకెట్ను స్వామివారి పాదాల వద్ద ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ప్రయోగం విజయవంతం కావాలని ఆలయ అధికారులు ఆశీర్వచనం చేశారు. గురువారం మధ్యాహ్నం 3.41 గంటలకు పీఎస్ఎల్వీ సీ-50 రాకెట్ను నింగిలోకి పంపనున్నారు. కాగా, ప్రయోగానికి ఇవాళ మధ్యాహ్నం 2.41 గంటలకు కౌంట్డౌన్ ప్రక్రియ ప్రారంభం కానుంది.
Next Story