- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO) మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి రంగం సిద్ధం చేసింది. ఈనెల 28న PSLV-C51 వాహకనౌక ద్వారా బ్రెజిల్కు చెందిన అమజోనియా-1 అనే ప్రాథమిక ఉపగ్రహంతో పాటు 20 కో-ప్యాసింజర్ శాటిలైట్స్ను అంతరిక్షంలోకి పంపేందుకు సన్నాహాలు చేస్తుంది. ఈ ప్రయోగానికి బెంగళూరులోని రాకెట్ లాంచింగ్ సెంటర్ వేదిక కానుంది.
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ స్పేస్ రీసెర్చ్ (INPE)కి చెందిన అమెజోనియా-1ఆప్టికల్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్.కాగా, 20 కో-ప్యాసింజర్ ఉపగ్రహల్లో ఒకటి(INS-2TD)ISROకు చెందగా.. నాలుగు IN-SPACE , మరో 15 శాటిలైట్స్ భారతప్రభుత్వం (NSIL)కు చెందినవిగా తెలుస్తోంది.
Next Story