- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > స్పోర్ట్స్ > క్రికెట్ వార్తలు > IPL 2026 > ‘ఏ+’ కేటగరీలోనే కోహ్లీ, రోహిత్.. స్పష్టం చేసిన బీసీసీఐ
‘ఏ+’ కేటగరీలోనే కోహ్లీ, రోహిత్.. స్పష్టం చేసిన బీసీసీఐ
by Phanindra |
టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్, కోహ్లీ ‘ఏ+’ కేటగరీలోనే కొనసాగుతారా? అనే ప్రశ్నకు బీసీసీఐ సెక్రటరీ సైకియా సమాధానమిచ్చారు.

X
దిశ, స్పోర్ట్స్: టీమిండియా స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరూ టెస్టు క్రికెట్కు వీడ్కోలు పలికారు. గతేడాది టీ20లకు కూడా వీళ్లిద్దరూ రిటైర్మెంట్ ప్రకటించారు. దీంతో బీసీసీఐ వీరి కాంట్రాక్ట్లను కూడా ‘ఏ+’ కేటగరీ నుంచి తగ్గిస్తుందని వార్తలు వచ్చాయి. దీనిపై బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా స్పందించారు.
‘వాళ్లిద్దరూ భారత్ కోసం ఆడుతున్నారు. అలాంటప్పుడు వాళ్ల ఏ+ కేటగరీని ప్రశ్నించాల్సిన అవసరం ఏముంది? వాళ్లు అదే కేటగరీలో కొనసాగుతారు’ అని సైకియా స్పష్టంచేశారు. బీసీసీఐ తాజాగా ప్రకటించిన ప్లేయర్ కాంట్రాక్టులు ఏడాది సెప్టెంబరు 30న ముగుస్తాయి. మరి అప్పుడు రోహిత్, కోహ్లీ కాంట్రాక్టులు మారతాయేమో చూడాలి.
Next Story






