హిట్ మేయర్ భారీ సిక్సర్లతో రాజస్థాన్ విజయం..

by Disha Web Desk 12 |
హిట్ మేయర్ భారీ సిక్సర్లతో రాజస్థాన్ విజయం..
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2023లో బాగంగా.. 23వ మ్యాచ్ రాజస్థాన్, గుజరాత్ మధ్య జరిగింది. చివరి ఓవర్ వరకు ఉత్కంఠబరితంగా సాగిన మ్యాచ్‌లో రాజస్థాన్ జట్టు విజయం సాధించింది. కాగా ఈ మ్యాచ్‌లో మొదట టాస్ ఓడిన గుజరాత్ జట్టు మొదట బ్యాటింగ్ చేసిన నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 177 పరుగులు చేసింది. అనంతరం 178 పరుగుల లక్ష్యంతో చేజింగ్ కు దిగిన రాజస్థాన్ పవర్ ప్లే లో రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అనంతరం సంజు శాంసన్ 60, పడిక్కల్ 26, చివర్లో హిట్ మేయర్ 56*పరుగులతో రాణించడంతో రాజస్థాన్ జట్టు నాలుగు బంతులు మిగిలి ఉండగానే.. మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.


ఇవి కూడా చదవండి:

IPL 2023: గుజరాత్ కెప్టెన్ హార్దిక్‌ పాండ్యా అరుదైన రికార్డు..

IPL 2023లో అత్యల్ప పవర్‌ప్లే స్కోర్



Next Story

Most Viewed