IPL 2023: పరుగుల వరద పారిస్తున్న ఆర్సీబీ ఓపెనర్స్.. పవర్ ప్లేలో స్కోరు ఎంతంటే?

by Disha Web Desk 13 |
IPL 2023: పరుగుల వరద పారిస్తున్న ఆర్సీబీ ఓపెనర్స్.. పవర్ ప్లేలో స్కోరు ఎంతంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా లక్నోతో జరుగుతున్న మ్యాచ్‌లో ఆర్సీబీ ఓపెనర్స్ పరుగుల వరద పారిస్తున్నారు. విరాట్ కోహ్లీ (24 బంతుల్లో 41 నాటౌట్), డుప్లెసిస్ (12) పరుగులతో చెలరేగి ఆడుతున్నారు. ప్రస్తతం 6 ఓవర్లలో ఆర్సీబీ 56 రన్స్ చేసింది.

Next Story

Most Viewed