RCB ఓడిపోవడంతో సెలబ్రేషన్స్ చేసుకున్న ముంబై ప్లేయర్లు (వీడియో)

by Disha Web Desk 12 |
RCB ఓడిపోవడంతో సెలబ్రేషన్స్ చేసుకున్న ముంబై ప్లేయర్లు (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2023లో ప్లే ఆఫ్ రేసులో కిలకమైన మ్యాచ్ బెంగళూరు, గుజరాత్ జట్ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో బెంగళూరు ఓడిపోవడంతో ప్లే ఆఫ్ చేరుకున్న ముంబై జట్టు ఆటగాళ్లు సంబరాలు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియోను MI షేర్ చేసింది. ఆ వీడియోలో చివరి ఓవర్లో గిల్ సిక్స్ కొట్టి గుజరాత్ జట్టుకు విజయం అందించాగానే.. ముంబై బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్.. తన భార్య దేవిషా శెట్టిని కౌగిలించుకోవడం చూడవచ్చు. అలాగే రోహిత్ శర్మ తన ప్లేయర్లకు హై-ఫైవ్స్ ఇవ్వడం కూడా కనిపించింది. కాగా ఈ సీజన్ లో మొదటి క్యాలీఫయర్ మ్యాచ్ 23 రాత్రి 7.30 కి ప్రారంభం కానుంది. కాగా ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు డైరెక్టుగా ఫైన్ చేరకుంటింది. మరీ ఈ మ్యాచ్ లో గెలిచి ఫైనల్ చేరేది ఎవరో తెలియాలి అంటే ఈ రోజు సాయంత్రం వరకు వేచి చూడాల్సిందే మరి.



Next Story

Most Viewed