IPL 2023: చెలరేగిన పంజాబ్ ఓపెనర్స్.. RR టార్గెట్ ఎంతంటే..?

by Vinod kumar |
IPL 2023: చెలరేగిన పంజాబ్ ఓపెనర్స్.. RR టార్గెట్ ఎంతంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా రాజస్థాన్‌ రాయల్స్‌‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌‌ ఓపెనర్స్ హాఫ్ సెంచరీలతో రాణించడంతో పంజాబ్ కింగ్స్ భారీ స్కోరు సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 197 పరుగులు సాధించింది. పంజాబ్ బ్యాటర్లలో.. ప్రభు సింగ్ 34 బంతుల్లో 60 పరుగులు చేయగా.. పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధవన్ (86), జితేష్ శర్మ(27) రాణించారు. రాజస్తాన్ రాయల్స్ బౌలర్‌లో.. జాసన్ హోల్డర్ 2, చాహల్, అశ్విన్ తలో వికెట్ తీశారు.

Next Story

Most Viewed