నిన్న ఐపీఎల్ మ్యాచ్‌లో ఇది గమనించారా.. మూడేళ్ల తర్వాత దర్శనం!

by Malleboina Mahesh |   (  Updated:2023-04-01 14:46:50  IST  )

కరోనా కారణంగా ఐపీఎల్ కు ప్రేక్షకులతోపాటు ఛీర్ లీడర్స్( చీర్ గర్ల్స్) కూడా దూరమయ్యారు.

నిన్న ఐపీఎల్ మ్యాచ్‌లో ఇది గమనించారా.. మూడేళ్ల తర్వాత దర్శనం!
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా కారణంగా ఐపీఎల్ కు ప్రేక్షకులతోపాటు ఛీర్ లీడర్స్( చీర్ గర్ల్స్) కూడా దూరమయ్యారు. కాగా ఐపీఎల్ 16 సీజన్ లో బాగంగా శుక్రవారం నరేంద్రమోడీ స్టేడియంలో ప్రారంభ సెర్మని అట్టహాసంగా ప్రారంభం అయింది. ఈ క్రమంలోనే దాదాపు మూడు సంవత్సరాల తర్వతా చీర్ లీడర్స్ గ్రౌండ్ లోకి ఎంట్రి ఇయ్యడంతో క్రికెట్ ఫ్యాన్స్ ఫుల్ కుషి అయ్యారు. దీంతో ఛీర్ లీడర్స్ ఫోటోలను సోషల్ మీడియాలో మెమ్స్ క్రియేట్ చేసి తమ అనందాన్ని చూపుతున్నారు. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ కావడంతో ఈ మేమ్స్ సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొట్టెస్తున్నాయి.

Next Story